|
| సాగునీటి ప్రాజెక్టులు ఇకపై పర్యాటక కేంద్రాలు |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 15:51 IST ) | |
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వద్ద ప్రకృతి అందాలను చూడటానికి సందర్శకులు వచ్చే విధంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సమాచార శాఖల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రత్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు ఏరాసు ప్రతాప రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి ఆనం ఈ విధంగా సమాధానమిచ్చారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, ధవళేశ్వరం వంటి చోట్ల ఈ అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సభకు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించిందని మంత్రి ఆనం వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|