యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై రాజ్‌నాథ్ సింగ్ ఆరా!
న్యూఢిల్లీ, బుధవారం, 27 ఆగస్టు 2008   ( 12:50 IST )
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయను దీనికి సంబంధించిన సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిరు పార్టీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో అధికారం చేపట్టడం తేలిక అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భాజపా-తెలుగుదేశం పార్టీలు గతంలో కలిసి పనిచేసి 1999లో కేంద్రంలో అధికారం చేపట్టింది. ఆ సమయంలో భాజపా ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. 2004లో జరిగిన ఎన్నికల్లో భాజపా ఒంటరిగా బరిలోకి దిగి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సీట్ల సంఖ్య పరంగా కేంద్రంలో అధికారం చేపట్టటానికి ఏపీ కీలకమని భాజపా భావిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా
నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే కరణం బలరాం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
నవ తెలంగాణ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
ఆత్మ గౌరవం కోసం పాటుపడ్డాం: చంద్రబాబు నాయుడు
"ప్రజారాజ్యం" సమస్యలకు శత్రువు: మెగాస్టార్ చిరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...