|
| చర్చకు ససేమిరా: సభ రేపటికి వాయిదా |
| హైదరాబాద్, బుధవారం, 27 ఆగస్టు 2008 ( 12:33 IST ) | |
అద్దంకి శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని సస్పెండ్ చేసిన దానిపై సభలో చర్చించటానికి సభాపతి సురేష్ రెడ్డి ససేమిరా అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇందుకోసం పట్టుబట్టారు. తెదేపా సభ్యులు పోడియంను వీడి వెళ్లకపోవటంతో స్పీకర్ సురేష్ రెడ్డి వారి తీరుపై ఆగ్రహించి సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
శాసనసభ్యుడు బలరాంను సభను సస్పెండ్ చేసిన వివాదంపై లేఖ రాయండి పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ సభ్యులకు సురేష్ రెడ్డి తెలిపారు. సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ బలరాం శాసనసభ ముందున్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు దిగారు. బలరాంకు మద్దతుగా తెరాస శాసనసభ్యులు అక్కడికి వచ్చారు. ఆయనకు మద్దతుగా అక్కడే వారు కూర్చున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|