యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కళింగపట్నం ఓడరేవు అభివృద్ధిపై సీఎంతో భేటీ
శ్రీకాకుళం, మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 17:31 IST )
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేసే కళింగపట్నం నౌకాశ్రయం గురించి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో మంగళవారం చర్చలు జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ శ్రీకాంత్ చెప్పారు. నౌకాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ గురించి ఆయనకు వివరిస్తామని తెలిపారు. కళింగపట్నం రేవు అభివృద్ధి జిల్లాకు అత్యావశ్యకం అన్నారు.

కళింగపట్నం రేవుకు అవసరమైన 100 ఎకరాలకు పైగా పోర్టు భూములు, 85 ఎకరాల ప్రభుత్వ బంజరు, 500 ఎకరాలకు పైగా ఇసుక భూములు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసే భావనపాడు ఫిషింగ్ జట్టి అభివృద్ధికి ఎంతమేరకు భూములు అందుబాటులో ఉందనే విషయంపై అధికారుల నుంచి కలెక్టర్ శ్రీకాంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజేపీతో పొత్తుకు చిరంజీవి పార్టీ, తెరాస ఆసక్తి
భాజపా అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపిన చిరంజీవి
నెల్లూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రులు
కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులపై ఛార్జీల మోత
వంశధార నది ఎడమ కాల్వకు గండి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...