|
| కృష్ణా జిల్లాలో వరద నష్టం అంచనా పూర్తి |
| విజయవాడ, సోమవారం, 18 ఆగస్టు 2008 ( 16:09 IST ) | |
కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల సంభవించిన వరద నష్టం అంచనా పూర్తైంది. విజయవాడ నగరంలోని వరద పీడిత ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు పర్యటించి నష్టం అంచనా వేశారు. మొత్తం 71 బృందాలు వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వరదల కారణంగా 120 ఇళ్లు నేలమట్టం కాగా, 500 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.
వరదల కారణంగా 46వేల కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. బాధితులకు నష్టపరిహారం ప్రమాద స్థాయిని బట్టి రూ.2వేల నుంచి రూ.4వేల వరకూ అందిచాలని ప్రభుత్వం సూచిందని తెలిపారు. సోమవారం కూడా ఈ సర్వే జరుగుతుందని అధికారులు వివరించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|