|
| ఉగ్రరూపం దాల్చిన గోదావరి: యానంలోకి వరద నీరు |
| యానాం, గురువారం, 7 ఆగస్టు 2008 ( 16:46 IST ) | |
గౌతమి- గౌదావరి సముద్రంలో కలిసే యానాం ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. యానాంలోని కొన్ని ప్రదేశాల్లోకి వరద నీరు ప్రవేశించిందని అధికారికవర్గాలు తెలిపాయి. రాజీవ్ బీచ్, జీఎంసీ బాలయోగి స్టేడియం నీట మనిగిందని వెల్లడించారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భయపడుతున్న లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వరద నీరు అంతకంతకు పెరుగుతుండంతో యానాంలోని మరికొన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|