|
| గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం |
| హైదరాబాద్, 7 ఆగస్టు 2008 ( 16:16 IST ) | |
రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఐదు ప్రధాన పట్టణాల్లో ఈ గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 9800 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.
ఈ నెల 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 30న పేపర్లు దిద్దడం జరుగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే అంతకుముందు సుప్రీంకోర్టు ఈ నెల 1న గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షను యధావిథిగా నిర్వహించేందుకు మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|