|
| త్వరలో ఆరోవ వేతన సంఘం సిఫార్సుల అమలు |
| సంగారెడ్డి, గురువారం, 7 ఆగస్టు 2008 ( 15:38 IST ) | |
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోవ వేతన సంఘం సిఫార్సులను ఈ నెలాఖరులగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి తెలిపారు. ప్రధాని హామీ ప్రకారం ఈ నెలాఖరులోగా ఆరోవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో ఉన్న ఆయుధ కర్మాగారంలో జరిగిన నేషనల్ డిఫెన్స వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోవ వేతన సంఘం సిఫార్సులు త్వరలో అమలు అవతాయని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణం ఉద్యోగాలు ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంజీవరెడ్డి తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|