|
| రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థ |
| హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008 ( 14:20 IST ) | |
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై తనిఖీలు నిర్వహించేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య వెల్లడించారు. పథకం అమలు తీరులో లోపాలను కనుగొనేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు.
పథకం అమలులో లోపాలుంటే, వాటిని ఎవరైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఫతకం అమలులో ప్రభుత్వ నిబంధనలు పాటించని 18 ఆస్పత్రులపై విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలు, తాజాగా ఆరోగ్యశ్రీ పథకంపై పడ్డాయని రాష్ట్ర మంత్రులు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|