యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం
కర్నూలు, గురువారం, 7 ఆగస్టు 2008   ( 10:09 IST )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి సొంత మనిషికి చెందిన భీమా కంపెనీకి ధారదత్తం చేశారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై అసెంబ్లీ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను బాబు స్వాగతించారు. అసెంబ్లీలోనే దీనిపై చర్చ జరుపుదామన్నారు.

ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధులను అప్పగించేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఒక్క భీమా సంస్థే కనిపించడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన దోపిడీలు జరుగుతున్నాయని, అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నివస్తువుల ధరలు పెరిగినప్పటికీ, రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాల్లో కమీషన్: బాబు
లౌకికవాద పార్టీలతో ఈ నెల 10 లెఫ్ట్ సమావేశం
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటన
మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ
రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...