యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008   ( 16:53 IST )
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడంపై ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ రాజధానిలోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల ఆమరణ నిరాహార దీక్షకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి బుధవారం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలనే నిర్ణయానికి నిరసనగా నిరవధిక సమ్మెకు కూడా దిగాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటీసును ప్రభుత్వానికి అందజేస్తామని పరిరక్షణ కమిటీ తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటన
మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ
రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
గోదావరి ఉగ్రరూపం: సహాయక చర్యలపై సీఎం సమీక్ష
బాబు ఉచిత గ్యాసు హామీ: కర్నూలులో ప్రకటన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...