యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ
హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008   ( 16:39 IST )
రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవశ్యకతను ప్రజలు కూడా గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు నుంచి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా నగర స్వరూపం దెబ్బతినదని హామీ ఇచ్చారు.

వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం భవిష్యత్‌లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుందని శర్మ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కొంత నష్టం జరిగినప్పటికీ, అది అభివృద్ధి కోసం జరుగుతుందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
గోదావరి ఉగ్రరూపం: సహాయక చర్యలపై సీఎం సమీక్ష
బాబు ఉచిత గ్యాసు హామీ: కర్నూలులో ప్రకటన
విశాఖ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్ష: ఎపీపీఎస్సీ సన్నాహాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...