యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ముగిసిన వరుణయాగం : వైఎస్ అభినందన
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 16:08 IST )
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గత మూడురోజులుగా జరుగుతున్న వరుణయాగం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరణయాగాన్ని విజయవంతంగా ముగించిన టీటీడీని, వేద పండితులను ఆయన అభినందించారు.

ఈ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన సమర్పించిన పట్టు వస్త్రాలను వేద పండితులు అగ్ని దేవునికి సమర్పించారు.

అనంతరం వారు ముక్యమంత్రికి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీటీడీ జరిపించిన ఈ వరుణయాగం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విప్ ధిక్కరణ : టీడీపీ నుంచి ఆదికేశవులు ఔట్
విశ్వాసం కోసం కాంగ్రెస్ అడ్డదారులు : టీడీపీ విమర్శ
అనుకూలమైన వారితో పొత్తుకు సై : దేవేందర్
గ్రామీణ పారిశుద్ధ్యానికి చర్యలు : పిన్నమనేని
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో టీడీపీచే ఆందోళన
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...