యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బాబు వెళ్లారు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి: బొత్స
హైదరాబాద్, గురువారం, 24 జులై 2008   ( 13:34 IST )
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఉండటం వలన రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ఏకరవు పెడుతున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లడం వలన ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయని విమర్శించగా, ఆయన దారిలోనే మరో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ భస్మం అయిపోతుందని బొత్స విమర్శించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువు అయిందన్నారు. చంద్రబాబు ఇంకొన్ని రోజులు న్యూఢిల్లీలోనే ఉంటే మంచిదని చెప్పారు. బాబు అక్కడ ఉండి మాయావతితో బ్రేక్‌ఫాస్ట్, వామపక్షాలతో డిన్నర్లు చేయడం వలన రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని జోస్యం చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మాయావతి ప్రధాని అభ్యర్థిత్వంపై మారెప్ప విసుర్లు
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడపు పొడిగింపు
ముఖ్యమంత్రి దృష్టికి నాయీ బ్రాహ్మణుల డిమాండ్‌లు
మెట్రో రైలు టెండర్లపై నేడు అధికారిక ప్రకటన
తిప్పుదామనుకున్న చక్రం కాలికి తగిలింది: రఘువీరా
లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్సే దిక్కు: డి. శ్రీనివాస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...