యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
దేశ రాజధానిలో వైఎస్సార్: రాష్ట్ర ఎంపీలకు విందు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 18:10 IST )
విశ్వాసపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ న్యూఢిల్లీలో అందుబాటులో ఉండాలనే అధిష్టాన కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఉదయం ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న లోక్‌సభలో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ దేశ రాజధానిలో ఆదివారం బిజీబిజిగా గడిపారు. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యులకు వైఎస్ ఈరోజు మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన ఈ విందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్రానికి చెందిన ఎంపీలు హాజరయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏని పతనం చేసేందుకే ఏకం అయ్యాం: బాబు
యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జోస్యం
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేస్తా: ఓవైసీ నిర్ణయం
తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...