|
| సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 16:20 IST ) | |
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సోనియా గురువారం నాడు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నెల 22వ తేదీన జరుగనున్న విశ్వాస పరీక్ష, ప్రస్తుతం దేశంలోని రాజకీయాలపై వారు చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ముందస్తు ఎన్నికల అవకాశాల గురించి, ఎంపీల అభిప్రాయాలు తదితర విషయాలపై వారు చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|