|
| విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 15:58 IST ) | |
నగరంలో విద్యుత్ కోత అధికంగా ఉందంటూ బీజేపీ శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇకపై విద్యుత్ కోత ఉండదంటూ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.
బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో భాగంగా హైదర్గూడ సబ్డివిజన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఆందోళనకారులు గేటుకు తాళం వేసి అధికారులను, సిబ్బందిని కొంతసేపు బంధించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|