|
| మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి |
| సంగారెడ్డి (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 13:23 IST ) | |
మెదక్ జిల్లాలోని మునిపల్లి మండలంలో ఉన్న కంకోల్ - బుధేరాల మధ్య ఉన్న 9వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారనని అధికార వర్గాలు తెలిపాయి.
శనివారం ఉదయం బుధేరా నుంచి జహీరాబాద్కు బయలుదేరిన ఆటోను జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మృతి చెందిన వారిలో ఒకరు రంగారెడ్డి జిల్లాలోని మర్రిమల్లి మండలం కొమిశెట్టి గ్రామానికి చెందినవారు కాగా, ముగ్గురు మెదక్ జిల్లాలోని కోహిర్ మండలానికి చెందినవారని అధికార వర్గాలు ధృవీకరించాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|