యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 12:39 IST )
శనివారం నాడు తెరాస తెలంగాణ చేపట్టిన బంద్ రాజధానిలో పాక్షికంగా ఉన్నప్పటికీ, శివారు ప్రాంతాలలో మాత్రం బంద్ ప్రభావం కనిపిస్తోంది. నగరంలోని విద్యాసంస్థలు, బస్సులు, యధావిధిగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

అయితే శివారు ప్రాంతాలైన అశోక్‌నగర్ వద్ద మాత్రం తెరాస కార్యకర్తలు బస్సులను ఆపివేసి 15 బస్సుల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, వీరిలో 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...