యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 11:39 IST )
సికింద్రాబాద్ - భద్రాచలం మధ్య కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు శుక్రవారం ఓ లేఖ రాశారు.

ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జులై 1 నుంచి ఈ కొత్త రైలు సేవలను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారని గుర్తు చేశారు. ఈ రైలు వేళలను కూడా వారు ప్రకటించారని, అయితే ఇంతవరకు ఈ సేవలను ప్రారంభించకుండా వాయిదాలు వేస్తున్నారని ఆరోపించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...