యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 10:55 IST )
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. రాష్ట్రంలో ఇకపై రాత్రిపూట కరెంటు కోతలుండవని ఆయన వెల్లడించారు.

శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ నిర్వహించిన సమీక్ష సమీవేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాత్రి పూట కరెంటు కోతలు వద్దని తాము ఆదేశించినా కొన్ని డిస్కమ్‌ల పరిధిలో అవి అమలు కాలేదని ఆయన తెలిపారు. గురువారం కేంద్రం నుంచి 50 మెగావాట్ల విద్యుత్ అందిందని చెప్పారు.

అలాగే ప్రైవేటు సంస్థల నుంచి మరో 150 మెగావాట్ల విద్యుత్‌ను సేకరించినట్టు తెలిపారు. నాఫ్తా పవర్ ప్రాజెక్టు 24 గంటలూ నడిచే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దీనితో రాష్ట్రానికి మరో 200 మెగావాట్ల విద్యుత్ లభించనుందని వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
లెఫ్ట్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలు: జైపాల్ రెడ్డి
తెలంగాణలో విద్యార్థులచే తరగతుల బహిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...