|
| శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం |
| నల్గొండ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 09:13 IST ) | |
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్వన్గా ఉందని సోనియాగాంధీ పొగిడారు, కానీ అవినీతిలో రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన విమర్శించారు.
మీకోసం యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అవినీతిపరులను పొగడడంతో సోనియా విశ్వసనీయతను కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఆవిడ ఆదేశాల మేరకే నడుస్తున్నాయని అన్నారు.
ఎంపీలను ఇష్టానుసారంగా కొనుక్కుంటున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ఇతర దేశాలు నవ్వే విధంగా తయారు చేశారని బాబు ఆరోపించారు. ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గదనే ముందస్తు పామాయిల్ ప్యాకెట్లను ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారని ఆయన విమర్శించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|