యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
లెఫ్ట్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలు: జైపాల్ రెడ్డి
వామపక్షాలు కాలం చెల్లిన సిద్ధాంతాలు అవలంబిస్తున్నాయని కేంద్ర మంతి జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని అవి వ్యతిరేకించడానికి అవి అవలంబిస్తున్న ఈ కాలంచెల్లిన సిద్ధాంతాలే కారణమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బేరసారాలకు దిగుతున్నా అంతిమంగా యూపీఏ సర్కారే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వామపక్షాలు కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెలంగాణలో విద్యార్థులచే తరగతుల బహిష్కరణ
అణు ఒప్పందంతో యూపీఏ పతనం: సురవరం
కర్నూలు జిల్లాలో కంది పప్పు అక్రమ నిల్వల పట్టివేత
అణు ఒప్పందం స్వార్థ రాజకీయాల కోసమే: రాఘవులు
రైతులకు, బీసీలకు టీడీపీలో అన్యాయం: రామచంద్రయ్య
సోనియా సభ అధికారం దుర్వినియోగం: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...