యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రైతులకు, బీసీలకు టీడీపీలో అన్యాయం: రామచంద్రయ్య
రైతులకు, బీసీలకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతోందని కడప జిల్లా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రామచంద్రయ్య ఆరోపించారు. ఈ అన్యాయం కారణంగానే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.

కోడూరులో ఆయన శుక్రవారం విలేకరుల మధ్య మాట్లాడుతూ టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. చాలాకాలం కొనసాగిన టిడిపీని వీడి, వెళ్లడం తనకూ బాధగానే ఉందన్నారు.

అంతకుముందు ఆయన కోడూరు వరకు తన అనుచరులతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే ఆయన చిరంజీవి పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేయడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోనియా సభ అధికారం దుర్వినియోగం: బాబు
పొత్తులపై బీజేపీతో చర్చలు అవాస్తవం: గౌడ్
తెరాసతో చేతులు కలిపేందుకు రెడీ: ఎర్రన్నాయుడు
గద్దర్‌కు బెదిరింపు లేఖ పోలీసుల కుట్ర: మందకృష్ణ ధ్వజం
విశాఖలో పేలుడుతో ఎనిమిది మంది దుర్మరణం
కాంగ్రెస్ పాలనలో చక్కని అభివృద్ధి: సోనియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...