యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పాలన రాదు: దేవేందర్
హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 18 మే 2008   ( 13:07 IST )
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ అన్నారు. రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ అని ఆయన జోస్యం చెప్పారు. శనివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంపై దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ప్రత్యేక తెలంగాణపై ఎన్నికలలోగా తమ పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తుందన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన కొత్త జమందారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని, తనవారికి అడ్డుఆపు లేకుండా భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ వాదం ఏ ఒక్కరి సొంతమో కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని పదవులతో ముడిపెట్టడం ప్రజల సెంటిమెంట్‌ను కించపరచడమేనని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వైఎస్‌ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు: బాబు
ఫ్యాక్షన్ పంజాకు తెదేపా నేత వెంకటప్పనాయుడు బలి
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాదన పదవుల కోసం కాదు: దేవేందర్
పూర్తిగా తెలుసుకునే ఓటెయ్యండి: జయప్రకాశ్
ఎక్సైజ్ అధికారి ఇంటిపై ఎసిబి దాడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వార్తలు
AP
 
7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం...
భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...