యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మరోసారి అధికారం మనదే: పునరంకిత సభలో వైఎస్
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008   ( 09:21 IST )
మరోసారి కూడా అధికారం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అన్నింటిలోనూ నెంబర్ వన్‌గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అలానే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పునరంకిత సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఇతర పార్టీలు కలసి వచ్చినా, రాకపోయినా తామే సొంతంగా నియోజకవర్గాల్లో 51 శాతం ఓట్లను సాధించేందుకు ఇప్పటి నుంచే శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అలాగే ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్పీకర్‌పై వ్యాఖ్యలకు కరణంపై చర్యలు: సభాహక్కుల సంఘం
రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత
అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు
అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం
ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...