|
| రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత |
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి.
అశ్వారావు పేటలోని వ్యవసాయ కళాశాలలో వార్షికోత్సవం నిర్విహించేందుకు వెళ్తున్న సమయంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈయన డీన్గా పనిచేస్తున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|