|
| జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం |
| నిజామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 14:12 IST ) | |
జైపూర్లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లు చాలా దురదృష్టకరమని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు.
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటిస్తున్న ఆయన బుధవారం బాసర చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ, ఇంటిలిజెన్స్ వైఫల్యంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన విమర్శించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|