|
| మిర్చి రైతుల పరిహారంలో పెంపుకు బీజేపీ వినతి |
గుంటూరులోని మిర్చి యార్డులో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని పెంచాలంటూ బీజేపీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కోరారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా ప్రతినిధులు కిషన్ రెడ్డి, కోటేశ్వరరావు తదితరులతో కూడిన బీజేపీ బృందం ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు ఓ బస్తాకు రూ.1600లను చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|