యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మిర్చి రైతులను ఆదుకోవాలిః దత్తాత్రేయ వినతి
హైదరాబాద్, మంగళవారం, 13 మే 2008   ( 15:56 IST )
గుంటూరు మిర్చి యార్డులో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులను తగురీతిలో ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దగ్ధమైన మిర్చి బస్తాలకు రూ. 1600 చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మంగళవారం కలిసిన దత్తాత్రేయ రూ. వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని అన్నీ మార్కెట్ యార్డులను ఆధునికీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతు లందరినీ ఆదుకోవాలన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఈత సరదాలో విషాదం: నలుగురు బాలల బలి
ఇళ్ల పట్టాల కోసం మంత్రి ఇంటి వద్ద పేదల ధర్నా
హాస్టల్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అభివృద్ధిలో దేశంలోనే ఆంధ్ర అగ్రగామిః వైఎస్ సవాల్
రాజధాని రౌడీ అయూబ్‌ఖాన్ గుల్బర్గాలో ఖైదు
మొగిళి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace