|
| ఈత సరదాలో విషాదం: నలుగురు బాలల బలి |
| విశాఖపట్నం, మంగళవారం, 13 మే 2008 ( 15:47 IST ) | |
విశాఖపట్నం జిల్లాలో సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీళ్లలో మునిగి దుర్మరణం చెందారు. ముంచంగిపుట్టు మండలం, కుమ్మరిపుట్టులోని మత్స్యగడ్డలో స్నానానికి వెళ్లిన వారు ఈత రాకపోవడంతో అలాగే మునిగి పోయారు.
మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు బాలురు ఉండగా, మరో ముగ్గురు బాలికలని తెలిసింది. వారి మృత దేహాల వెలికితీత పనులు ప్రారంభించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|