యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఉపఎన్నికలు: అన్ని స్థానాలు మావేనన్న కేసీఆర్
హైదరాబాద్ (ఏజెన్సీ), 11 మే 2008   ( 15:04 IST )
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తామే మళ్లీ విజయకేతనం ఎగురవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలతో పాటు ఖైరతాబాద్‌లోనూ తెరాస విజయం సాధింస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జరిగిన రెండు సర్వేల్లోనూ ఇదే తేలిందని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికలు జరుగుతుంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడెక్కడ డిపాజిట్లు పొందుతాయే తేల్చుకోవడానికని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్టు కేసీఆర్ విలేకరులకు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేసీఆర్, వైఎస్ ఇద్దరినీ ప్రజలు క్షమించరు: చంద్రబాబు
అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం: ముఖ్యమంత్రి
రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల సంఘం అనుమతి
విశాఖలో రూ. 1575కోట్లతో 15 భారీ ప్రాజెక్టులుః వైఎస్
వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace