యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం: ముఖ్యమంత్రి
హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 13:57 IST )
అర్హులైన వారందరికీ తమ ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. ప్రజాపథం కార్యక్రమం ముంగిపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నివాసంలో అధికారులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ఆ వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించింది. అర్హులైనవారందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పింఛన్లు, రేషన్‌కార్డులు, బలహీన, మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల ద్వారా అర్హులకు లబ్ది చేకూరేలా చూస్తామన్నారు. ప్రజాపథం కార్యక్రమం విజయవంతం అవడంతో అధికారలను వైఎస్ అభినందించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల సంఘం అనుమతి
విశాఖలో రూ. 1575కోట్లతో 15 భారీ ప్రాజెక్టులుః వైఎస్
వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace