|
| విశాఖలో రూ. 1575కోట్లతో 15 భారీ ప్రాజెక్టులుః వైఎస్ |
| విశాఖపట్నం, శనివారం, 10 మే 2008 ( 15:16 IST ) | |
విశాఖలో రూ. 1575 కోట్లతో 15 భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులతో విశాఖ సర్వతో ముఖాభివృద్ధి సాధించగలదన్నారు.
విశాఖలో శనివారం జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రూ. 435 కోట్లతో ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పనులు త్వరలో మొదలవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కేంద్ర మంత్రులు చిదంబరం, జైపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు 15వేలకు పైగా ఇళ్లు, 32 విలీన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, 16 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను ఆయన ప్రారంభించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|