యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వరద బాధిత రైతులకోసం రూ. 167 కోట్ల పరిహారం
హైదరాబాద్, శనివారం, 10 మే 2008   ( 14:53 IST )
వరద బాధిత రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 167 కోట్ల పరిహారం విడుదల చేసింది. రబీ పంటలు చేతికి వచ్చిన సమయంలో పడిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ పరిహారం అందించనున్నామని వెల్లడించింది.

ఈ నష్టాన్ని ఖరీఫ్‌లో ఉత్పాదకాల కొనుగోలు సమయంలో రాయితీ రూపంలో అందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అకాల వర్షాలతో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం అంచనా వేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శంషాబాద్‌లో రెండున్నర కేజీల హెరాయిన్ స్వాధీనం
ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జర్మనీ సహకారంతో తిరుపతికి కొంగొత్త అందాలు
కేసీఆర్‌కు ఇక పరాజయాల బాటేః జీవన్ రెడ్డి జోస్యం
బద్వేలు, ఆర్మూర పురపాలక సంఘాలకు 2న ఎన్నికలు
గుర్విందర్ సింగ్ లడ్డూకు రిమాండ్ 23వరకు పొడిగింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace