యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
లండన్ వెళ్లేందుకు జ్యోతిర్మయి తల్లిదండ్రులకు ఏర్పాట్లు
హైదరాబాద్, శుక్రవారం, 9 మే 2008   ( 15:39 IST )
హత్యకు గురైన విజయవాడ అమ్మాయి జ్యోతిర్మయి కోసం ఆమె తల్లిదండ్రులు కోరితే తాము ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించగా, వారు కూడా అందుకు సమ్మతించారు.

ఆమె మృతదేహం భారత్ వచ్చేందుకు కనీసం ఆరు వారాల సమయం పట్టే అవకాశముందని బ్రిటన్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.

మరోవైపు ఆమె చదివిన విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, అధ్యాపకులు ఆమెకు సంతాపసభ ఏర్పాటు చేసి, నివాళులు అర్పించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థలంలో భూపోరాటం
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
సినీ పరిశ్రమపై వ్యాఖ్యలకు చంద్రమోహన్ క్షమాపణలు
తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం
ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు
హైదరాబాద్‌లో 11న రజకుల రాష్ట్ర సదస్సు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace