యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థలంలో భూపోరాటం
శుక్రవారం, 9 మే 2008   ( 15:03 IST )
రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సొంతమైన స్థలంలో సీపీఎం కార్యకర్తలు శుక్రవారం భూపోరాటానికి దిగారు. శ్రీకాకుళం పట్టణంలో ఆయనకు సొంతమైన స్థలంలో ఎర్రజెండాలు పాతడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ స్థలాన్ని మంత్రి ధర్మాన అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. వెంటనే ఆ స్థలాన్ని పేదలకు ఇస్తున్నట్టు ప్రకటించి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
సినీ పరిశ్రమపై వ్యాఖ్యలకు చంద్రమోహన్ క్షమాపణలు
తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం
ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు
హైదరాబాద్‌లో 11న రజకుల రాష్ట్ర సదస్సు
నిరుద్యోగ రహత జిల్లాగా నెల్లూరుః వైఎస్ హామీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace