యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తెలంగాణా కమ్యూనిస్టు యోధుడు భీంరెడ్డి అస్తమయం
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 13:04 IST )
తెలంగాణాలో జరిగిన పలు పోరాటాలలో కీలకపాత్ర పోషించిన ఎంసీపీఐ నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

నల్గొండ జిల్లా, కొత్తగూడెంలో 1925లో జన్మించిన ఆయన 1940లో సీపీఎంలో చేరి, పలు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా నిజాం వ్యతిరేక పోరాటం, వెట్టి చాకిరీ వ్యతిరేక పోరాటాలలో ఆయనకు ప్రశంసనీయమైన స్థానం ఉంది.

మిర్యాలగూడ ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 1996లో ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎంసీపీఐలో చేరారు. ఉపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు
హైదరాబాద్‌లో 11న రజకుల రాష్ట్ర సదస్సు
నిరుద్యోగ రహత జిల్లాగా నెల్లూరుః వైఎస్ హామీ
కేసీఆర్‌కు తెలంగాణా సాధన సమితి హెచ్చరిక
జ్యోతిర్మయి హత్య కేసులో నిందితుడు నాగరాజు
వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace