|
| ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా సాయం: బాబు |
| హైదరాబాద్ (ఏజెన్సీ), 9 మే 2008 ( 11:04 IST ) | |
ప్రభుత్వోద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకునే చర్యలు చేపడుతామని ప్రకటించారు.
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, పంతినిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారికి పక్కా ఇళ్లు కట్టించడంతో పాటు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పెంచే చర్యలు చేపడుతామని ప్రకటించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు అందస్తామని తెలిపారు. ఉద్యోగుల మధ్య వేతన తేడా రాకుండా చూసేందుకై అనాలిమీస్ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఏకీకృత సర్వీసుల్లో గందరగోళం తొలగిస్తామని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|