యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
హైదరాబాద్‌లో 11న రజకుల రాష్ట్ర సదస్సు
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 10:54 IST )
తమ సమస్యలను తెలిపే దిశగా రాష్ట్రంలోని రజకులు ఈనెల 11న సదస్సు నిర్వహించనున్నట్టు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య తెలిపారు. బొగ్గు, ముడి సరుకులతో తాము ఎదుర్కుంటున్న వివిధ సమస్యలను తెలిపే విధంగా ఈ సదస్సు ఉంటుందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ రాజధానిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దాదాపుగా ఉన్న 30 లక్షలమంది రజకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అయన ఆరోపించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిరుద్యోగ రహత జిల్లాగా నెల్లూరుః వైఎస్ హామీ
కేసీఆర్‌కు తెలంగాణా సాధన సమితి హెచ్చరిక
జ్యోతిర్మయి హత్య కేసులో నిందితుడు నాగరాజు
వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత
ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace