|
| వెల్లడైన ఈసెట్ ఫలితాలు: 74.93 శాతం అర్హత |
| హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 16:43 IST ) | |
ఇంజినీరింగ్, బి.ఫార్మసి కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం నుంచి ప్రవేశించేందుకు తగిన అర్హత పొందేందుకు ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 74.93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ పరీక్షకు మొత్తం 13392 మంది హాజరు కాగా, 73.65 శాతం బాలురు, 78.56 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని జెఎన్టీయు ఇంఛార్జ్ ఉపకులపతి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా వెల్లడించారు. 200 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|