యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
కరీంనగర్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 16:27 IST )
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెరాస చీఫ్ కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించే ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరుగనున్న ఉపఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియను సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల్లో అన్ని సీట్లు తామే దక్కించుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace