యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అక్టోబర్ నుంటి ఆరోగ్యశ్రీ అమలుకు ఏర్పాట్లు
సికింద్రాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 16:15 IST )
జంట నగరాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అక్టోబర్ నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా వైద్యసేవలను అందించనున్నట్టు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జి, మంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు.

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి ఈ మేరకు ప్రకటించారు. అలాగే తెల్ల కార్డు కలిగిన వారికి వార్షిక ఆదాయం రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు పెంచే ప్రతిపాదన కూడా దాదాపు ఖరారు అయినట్టే అని అన్నారు.

అధికారంలోకి వచ్చేందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్, ముషీరాబాద్ స్థానాల్లో తెరాసతో పొత్తు పెట్టుకుందని అన్నారు. అయితే తెరాసతో ప్రజలకు జరిగిన మంచి ఏదీ లేదని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace