|
| పద్మశాలీల హక్కుల కోసం 11న ప్రభంజనం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 15:45 IST ) | |
తమ హక్కులను సాధించేందుకు ఈ నెల 11న పద్మశాలి ప్రభంజనం నిర్వహించనున్నట్టు ఆ కార్యక్రమ ఆహ్వాన కమిటీ కార్యదర్శి పి.రాములు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పద్మశాలీలకు రానున్న ఎన్నికల్లో అధిక శాతం సీట్లను కేటాయించే దిశగా ప్రభుత్నాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు.
అలాగే చేనేత రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచే దిశగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|