యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 మంది మృతి
ఏలూరు (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 14:39 IST )
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి.

తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డు ప్రక్కగా నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దుర్మరణం పాలయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అంగరంగ వైభవంగా నరసింహస్వామి చందనోత్సవం
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదు: చంద్రబాబు
విష్ణువర్దన్‌కు ఆదరణ ఇవ్వండి: డీఎస్ విజ్ఞప్తి
ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు: ఎన్‌ఎంయూ
ఆయన హద్దులు మీరుతున్నారు: దేవేందర్
దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace