యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
దళితుల పదోన్నతులపై వేధింపులు: మారెప్ప
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 11:24 IST )
రాష్ట్రంలోని దళిత ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ -1 అధికారులు అడ్డుపడుతున్నారని మార్కెటింగ్ శాఖ మంత్రి ఎం.మారెప్ప ఆరోపించారు. అనవసరంగా వారిపై కేసులను బనాయిస్తున్నారని ఆయన అన్నారు.

బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత ఉద్యోగులను అనవసరంగా ఏసీబీ కేసుల్లో ఇరికింటి పదోన్నతలు రాకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 52 శాఖల్లో రిజర్వేషన్లు పాటించడం లేదని, దళితులకు కేటాయించిన బడ్జెట్‌ను వారు పూర్తిగా వినియోగించడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్రిటన్‌లో ఆంధ్ర వైద్యవిద్యార్థిని హత్య
అన్ని సీట్లు మాకే దక్కుతాయి: కేసీఆర్ ధీమా
రూ. 25లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడిన పోలీసులుః లడ్డా
పశ్చిమ గోదావరి జిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి
గోల్డ్ క్వెస్ట్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా
ఖైరతాబాద్‌లో విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace