యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతి
జలంధర్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 13:09 IST )
వేగంగా వస్తున్న రైలు ఓ స్కూలు బస్సును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

జలంధర్ జిల్లాలోని గుమటల గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్ధులను ఎక్కించుకుని రైల్వే లైనును దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సైతం మృతి చెందాడు.

ఈ ప్రమాదం గురించి పోలీసులు మాట్లాడుతూ గాయపడిన స్కూలు పిల్లలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న ఎన్డీఏ పక్షాలు
కసబ్ ఐడీ కార్డు నకిలీది: హైదరాబాద్ ప్రిన్సిపాల్
యూపీఏ కూటమికి 316 మంది ఎంపీల మద్దతు
మే 22న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు
కేబినెట్‌లో పాత్రను కాలమే నిర్ణయిస్తుంది: రాహుల్
ముందున్న సమస్యలు భయపెడుతున్నాయి: ప్రధాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...