|
| కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారు: ఆర్జేడీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 10:04 IST ) | |
కొత్త మంత్రివర్గం ఆర్జేడీ, ఎస్పీలకు చోటు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. మమ్మల్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపించాయి. ఆర్జేడీ అధినేత లాలూ, ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ సోమవారం మాట్లాడుతూ.. కొంతమంది కాంగ్రెస్ నేతలు తమను అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు.
అయినా తాము యూపీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. యూపీఏ మిత్రపక్షాలపై కొందరు కాంగ్రెస్ నేతలు అమర్యాదకర వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం తన దృష్టిలో పెద్ద విషయం కాదని లాలూ పేర్కొన్నారు. యూపీఏకి తమ మద్దతు అవసరం లేకుండా, ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ అధినేత మూలాయం సింగ్ యాదవ్ చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|