|
| జమ్ము- కాశ్మీర్లో రోడ్డు ప్రమాదం: 25 మంది మృతి |
| జమ్ము (ఏజెన్సీ), బుధవారం, 25 ఫిబ్రవరి 2009 ( 12:51 IST ) | |
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. పర్వతాలతో నిండివుండే ఈ జిల్లాలో ప్రయాణికుల బస్సు ఒకటి నదిలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
బద్వారా నుంచి జమ్ము వెళుతున్న బస్సు బుధవారం ఉదయం దోడా సమీపంలో గల్గడేర్ వద్ద అదుపు తప్పి చీనాబ్ నది ఉపనది అయిన నీరు నల్లాలో పడిపోయిందని. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|