యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
జమ్ము (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 10:56 IST )
జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య సాగుతున్న ఎన్‌కౌంటర్ సోమవారం కూడా కొనసాగుతోంది. దీంతో ఈ ఎన్‌కౌంటర్ ఐదోరోజుకు చేరుకుంది. ఈ ఎన్‌కౌంటర్ కారణంగా ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులతో సహా ముగ్గురు సైనికులు మృతి చెందారు.

లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలకు చెందినవారు పూంచ్‌ సెక్టార్‌లో స్థావరాలు ఏర్పరచుకున్నారన్న వార్తలు రావడంతో భద్రతా దళాలు ఈ ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ ఉన్న తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.

తీవ్రవాదుల నుంచి ప్రతి ఘటన ఏమాత్రం తగ్గకపోవడంతో గత ఐదురోజులుగా ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు
ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాం
జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణం
యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు
పూంచ్‌లో కొనసాగుతున్న భీకర కాల్పులు
కో‌లోకతాలో ఆటోడ్రైవర్ల బంద్‌లో ఘర్షణలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...